Thu 14:59 మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత ఘటనలో 13 మంది మృతి పట్ల అనిత తీవ్ర దిగ్భ్రాంతి, కుటుంబాలకు సానుభూతి క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన ప్రమాద కారణాలపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి భవిష్యత్తులో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తామని హామీ Read full story
Thu 14:55 వందేభారత్ రైలులో పురుగుల భోజనం.. ఐఆర్సీటీసీకి భారీ జరిమానా పాట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో మార్చి 15న ప్రయాణించిన రితేశ్ కుమార్ తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో మేనేజర్కు ఫిర్యాదు దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన రితేశ్ కుమార్ ఐఆర్సీటీసీకి రూ.10 లక్షలు, సంబంధిత కేటరింగ్ సంస్థకు రూ.50 లక్షల జరిమానా Read full story
Thu 14:46 ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న 4 కొత్త ముఖాలు! ఐపీఎల్ 2026 సీజన్లో వెలుగులోకి రానున్న యువ ఆటగాళ్లు నలుగురు యువ ఆటగాళ్లపైనే అందరి కళ్లు! ఇద్దరు ఆటగాళ్లపై రూ.14.2 కోట్లు కురిపించిన చెన్నై సూపర్ కింగ్స్ రంజీ హీరో అకిబ్ నబీని రూ.8.40 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ యశ్ దయాల్ స్థానంలో ఆర్సీబీలోకి యువ బౌలర్ మంగేష్ యాదవ్ Read full story
Thu 14:30 హైదరాబాద్తో పోల్చొద్దు.. బెంగళూరు స్థాయి వేరు: డీకే శివకుమార్ గ్లోబల్ టెక్ హబ్స్ జాబితాలో బెంగళూరుకు 6వ ర్యాంక్, హైదరాబాద్కు 26వ స్థానం బెంగళూరు అభివృద్ధిపై కర్ణాటక అసెంబ్లీలో వాడీవేడీ చర్చ హైదరాబాద్తో పోటీయే లేదంటూ డీకే ఆసక్తికర వ్యాఖ్యలు నగరంలో 400 ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నాయన్న డీకే శివకుమార్ Read full story
Thu 14:27 వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: 'ధురంధర్' దర్శకుడి వార్నింగ్ ఏడు రోజుల్లో రూ. 1,006 కోట్లు వసూలు చేసిన 'ధురంధర్ 2' హంజా అనే పాత్రను కించపరిచేలా సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవి ఏఐ ఫొటోలు అని తెలిపిన డైరెక్టర్ ఆదిత్య ధర్ అలజడులు సృష్టించేందుకు మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేస్తున్నారని మండిపాటు Read full story
Thu 14:26 రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బీసీలను అవమానించడమే: తలసాని బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ నిరసన బీసీలకు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదన్న తలసాని సిద్ధరామయ్యతో అబద్ధపు హామీలు ఇప్పించి ఓట్లు దండుకున్నారని మండిపాటు Read full story
Thu 14:19 సర్కారీ బడుల్లో ఇక చేపల కూర.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంలో చేపల కూర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తిలాపియా చేపల పెంపకం ఈ చేపలో ఒకే ముల్లు ఉండటంతో పిల్లలకు సురక్షితం అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన గ్రామస్థాయిలో క్రీడలను బలోపేతం చేస్తామని వెల్లడి Read full story
Thu 14:16 ఇప్పుడు నాకు ఇద్దరు అన్నయ్యలు: అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల చిరంజీవి, నాగబాబులతో తన బంధంపై భావోద్వేగ పోస్ట్ నాకు అన్నలు లేరు, కానీ జీవితం ఇద్దరిని ఇచ్చిందన్న అన్నా గంటల వ్యవధిలోనే లక్షల్లో ఫాలోవర్లు, వైరల్ అయిన తొలి పోస్ట్ భర్తలాగే తాను కూడా అన్నయ్య అని పిలవడం అలవాటైందని వెల్లడి Read full story
Thu 13:57 దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయి చూపించు: హరీశ్ రావుకు వేముల వీరేశం సవాల్ హరీశ్ రావుకు సీఎం అయ్యేంత సీన్ లేదన్న వేముల సొంత పార్టీకే ప్రెసిడెంట్ కాలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం ఎలా అవుతారని ఎద్దేవా దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కితాబు Read full story