ఏం సాధించారని మీకు శాలువా కప్పాలి?: జగన్ కు మంత్రి గొట్టిపాటి ప్రశ్న
- విద్యుత్ వ్యవస్థపై రూ. లక్ష కోట్లు అప్పు చేశారని గొట్టిపాటి మండిపాటు
- జగన్ అవినీతి దేశం దాటిందని విమర్శ
- జగన్ నిర్వాకంతో రాష్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వ్యాఖ్య
విద్యుత్ వ్యవస్థపై రూ. లక్ష కోట్లు అప్పుచేశారని గొట్టిపాటి మండిపడ్డారు. జగన్ అవినీతి గతంలో రాష్ట్రం దాటితే... ఇప్పుడు ఏకంగా దేశం దాటిందని అన్నారు. జగన్ నిర్వాకంతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిందని దుయ్యబట్టారు.