రేపు ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం
- ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కౌంటర్ ఏర్పాటు
- ప్రతి బుధ, శుక్రవారాల్లో తెరిచి ఉండనున్న కౌంటర్
ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొననున్నారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కౌంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బుధ, శక్రవారాల్లో ఈ ప్రత్యేక కౌంటర్ తెరిచి ఉంటుంది.