హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం..!
- ఎస్వోటీ పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ గంజాయి, ఎండీఎంఏ
- కూకట్పల్లి పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారుల సోదాలు
- పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
అలాగే తులసీనగర్లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రోహిత్, తిలక్ సింగ్ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ పట్టుబడింది. దాంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.