ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయండి: వికారాబాద్ జిల్లా కలెక్టర్
- 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన
- ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించుకోవచ్చని వెల్లడి
- మోడల్ కోడ్కు సంబంధించిన సమాచారం ఏదైనా 1950 లేదా సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునన్న కలెక్టర్
- నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక
ఆరు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసినందున లౌడ్ స్పీకర్లు, వాహనాలతో ఏ పార్టీ ప్రచారం నిర్వహించకూడదని సూచించారు. ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించుకోవచ్చుని తెలిపారు. మోడల్ కోడ్కు సంబంధించిన సమాచారం ఏదైనా 1950 లేదా సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.