అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
- అరిజోనాలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదం
- కారులో యూనివర్సిటీకి వస్తున్న కరీంనగర్, జనగామ జిల్లా విద్యార్థులు
- వెనక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థుల మృతి
ఆదివారం మధ్యాహ్నం స్థానిక పోలీసులు భారత్లోని బాధిత కుటుంబాలకు ఘటన సమాచారం అందించారు. గౌతమ్ మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. నివేశ్ మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.