సుప్రీంకోర్టుకు హాజరైన బాబా రాందేవ్
- వినియోగదారులను తప్పుదోవ పట్టించే యాడ్స్ కేసు
- రాందేవ్ బాబా, పతంజలి ఎండీ బాలకృష్ణలకు సుప్రీంకోర్టు సమన్లు
- ధర్మాసనం ఆదేశాలతో సుప్రీంకోర్టుకు వచ్చిన బాబా రాందేవ్
టీవీ, పత్రికల్లో వెంటనే యాడ్స్ ను ఆపేయాలంటూ ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ పై కేంద్రం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.