ఇది నవభారతం.. మానవత్వమే అతిపెద్ద మతం: రామమందిర ప్రారంభోత్సవానికి వచ్చిన ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి
- తమకు దేశమే తొలి ప్రాధాన్యమన్న ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్
- ఇదొక చారిత్రాత్మక ఘట్టమన్న ఆయుష్మాన్ ఖురానా
- రామమందిర ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలన్న నటుడు
అయోధ్య బాలరాముడి ప్రారంభోత్సవంలో బాలీవుడ్ నటుడు, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇదొక చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ వేడుకకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రామమందిర ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలన్నారు.