ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రైల్వే అలర్ట్
- ఆపరేషనల్ కారణాలతో రద్దు చేసినట్లు రైల్వే వెల్లడి
- సహకరించాలంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి
- మొత్తం 29 లోకల్ సర్వీసులను ఆపేసినట్లు వివరణ
రద్దు చేసిన పలు రైళ్ల వివరాలు..
లింగంపల్లి - ఉందానగర్ (47213),
ఉందానగర్ - లింగంపల్లి (47211),
ఉందానగర్ - సికింద్రాబాద్ (47246),
ఉందానగర్ - సికింద్రాబాద్ (47248),
లింగంపల్లి - ఉందానగర్ (47212),
సికింద్రాబాద్ - ఉందానగర్ (47247),
ఉందానగర్ - సికింద్రాబాద్ (47248),
సికింద్రాబాద్ - ఉందానగర్ (47249),
ఉందానగర్ - లింగంపల్లి (47160),
లింగంపల్లి - ఫలక్నుమా (47188),
ఫలక్నుమా - లింగంపల్లి (47167),
లింగంపల్లి - ఉందానగర్ (47194),
లింగంపల్లి - ఉందానగర్ (47173) రైళ్లతో సహా 29 రైళ్లను రద్దు చేసింది.