అయోధ్య రామ మందిరం గర్భగుడి ఫొటోలను విడుదల చేసిన తీర్థ క్షేత్ర ట్రస్టు
- అయోధ్యలో రామాలయ నిర్మాణం
- తుదిమెరుగులు దిద్దుకుంటున్న మందిరం
- జనవరిలో ప్రారంభం
కాగా, జనవరిలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 16 నుంచి ఈ క్రతువు చేపట్టనున్నారు. జనవరి 22న మూల విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. అంతేకాదు, 130 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
