ప్రపంచంలోనే తొలి త్రీడీ టెంపుల్ మన తెలంగాణలోనే.. ఎక్కడంటే!
- సిద్దిపేటలో పూర్తయిన గుడి ప్రింటింగ్
- సింప్లీ ఫోర్జ్, అప్సుజా కంపెనీలు సంయుక్తంగా రూపకల్పన
- మూడు గర్భాలయాలు, మూడు గోపురాలతో తయారీ
మూడు గర్భాలయాలు, మూడు గోపురాలతో ఈ గుడిని అత్యంత సుందరంగా ప్రింట్ చేస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. 35.5 అడుగుల పొడవు, 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో మూడు భాగాలుగా ప్రింట్ అయింది. గణేశుడికి మోదకం, చతురస్రాకారంలో శివాలయం, పార్వతి దేవి కోసం కమలం ఆకారంలో మూడు గోపురాలను ప్రింట్ చేశారు.
.