ప్లాట్ కొనుగోలు కేసులో బీజేపీ నేత, పంజాబ్ మాజీ మంత్రిపై లుక్ అవుట్ నోటీసులు
- బటిండాలో ఆస్తుల కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణ
- ప్రస్తుతం బీజేపీలో ఉన్న మన్ప్రీత్సింగ్ బాదల్
- మరో ఐదుగురిపైనా కేసులు
ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్న బాదల్, గతంలో బటిండా డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిక్రంజీత్ షేర్గిల్, మరో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. ఆ నలుగురిని రాజీవ్ కుమార్, అమన్దీప్ సింగ్, వికాశ్ అరోరా, పంకజ్గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.