కాక్పిట్లో పొగలు.. వెనక్కి వచ్చి ఢిల్లీలో ల్యాండైన ఇథియోపియా విమానం
- ఢిల్లీ నుంచి అడీస్ అబాబా వెళ్తున్న విమానం
- కాక్పిట్లో పొగలు చూసి వణికిపోయిన ప్రయాణికులు
- ప్రమాద సమయంలో విమానంలో 240 మంది ప్రయాణికులు
ఇథియోపియన్ ఎయిర్లైన్స్ సంస్థ కూడా ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. గత నెలలో ఢిల్లీ విమానాశ్రయంలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం.. ఎయిర్ ఇండియా విమానం రెక్కలు ఢీకొన్నాయి. ఇథియోపియన్ విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో పార్క్ చేసి ఉన్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొట్టింది.