రైలు ప్రమాదం మృతుల సంఖ్య 288 కాదు.. 275
- అధికారికంగా ప్రకటించిన ఒడిశా ప్రధాన కార్యదర్శి
- కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించారని వెల్లడి
- మొత్తం 1175 మంది గాయపడ్డారని వెల్లడి
ప్రత్యేక వైద్య బృందం డీఎన్ఏ పరీక్షలు చేసి మృతదేహాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందన్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో మొత్తం 1175 మంది గాయపడ్డారని ప్రదీప్ జెనా వెల్లడించారు. 336 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 382 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని సీఎస్ పేర్కొన్నారు.