ఫలించిన సుదీర్ఘ పోరాటం.. శ్రీశైలం దేవాలయానికి 4500 ఎకరాలు బదలాయించేందుకు అటవీశాఖ ఆమోదం
- గత ఐదు దశాబ్దాలుగా దేవాలయం పోరాటం
- పక్కా ఆధారాలతో ఆ భూమి ఆలయానిదే అని నిరూపించిన దేవాదాయశాఖ
- ఏపీలో రెండో ధనిక దేవాలయంగా ఘనత
- సంతోషం వ్యక్తం చేసిన దేవాదాయ మంత్రి కొట్టు
ఈ క్రమంలో ఆ భూమి తమదే అని రుజువు చేసేందుకు దేవాదాయశాఖ చారిత్రక రికార్డులతో పక్కాగా నిరూపించింది. దీంతో అటవీశాఖ భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. 4,500 ఎకరాల భూమిని ఆలయ నిర్వహణలోకి తీసుకురావడం సంతోషంగా ఉందని దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.