భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 899 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 272 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా లాభపడ్డ ఎస్బీఐ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.11%), భారతి ఎయిర్ టెల్ (3.30%), రిలయన్స్ (2.46%), ఐటీసీ (2.42%), టాటా స్టీల్ (2.20%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.19%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.04%), నెస్లే ఇండియా (-0.17%), ఏసియన్ పెయింట్స్ (-0.17%).