వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 243 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 86 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5.79 పాయింట్లు లాభపడ్డ టెక్ మహీంద్రా షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (5.79%), రిలయన్స్ (2.22%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.44%), భారతి ఎయిల్ టెల్ (1.24%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.19%).
టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.22%), ఐటీసీ (-1.14%), సన్ ఫార్మా (-1.07%), ఎల్ అండ్ టీ (-0.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.62%).