-
టీపీసీసీ అధ్యక్షుడివా? లేక కేంద్రానికి వంతపాడుతున్నావా?: రేవంత్ రెడ్డిపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
- రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ
- పత్తికి మద్దతు ధర లేదని విమర్శ
- మద్దతు ధర కేంద్రం పరిధిలో విషయమన్న నిరంజన్ రెడ్డి
-
ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు.. తప్పు చేస్తే ఫైన్!
- పదో తరగతి మూల్యాంకనంలో నిర్లక్ష్యానికి జరిమానా
- గతేడాది పొరపాట్ల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం
- ఇంటర్ తరహాలోనే టెన్త్కు కూడా కొత్త నిబంధనలు
- తప్పులు తగ్గించేందుకు ట్యాబ్లలో మార్కుల నమోదు
- ఏప్రిల్ 4 నుంచి 10 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం
-
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు ఇజ్రాయెల్ వార్నింగ్.. వేటాడి అంతం చేస్తామంటూ హెచ్చరిక!
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ నియామకం
- హమాస్, హిజ్బుల్లాకు మద్దతిస్తున్నారని మొజ్తబాపై ఆరోపణలు
- పశ్చిమాసియాలో భారీ యుద్ధానికి దారితీయవచ్చని ఆందోళన
- టెహ్రాన్లో భద్రత కట్టుదిట్టం, మొసాద్ను రంగంలోకి దించిన ఇజ్రాయెల్
-
పాక్కు ఆఫ్ఘన్ క్రికెటర్ హెచ్చరిక.. భారత్ సాయం చేయాలని విజ్ఞప్తి
- కాబూల్లోని పునరావాస కేంద్రంపై దాడిని ఖండించిన ఆఫ్ఘన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్
- దాడిలో సామాన్యులను చంపడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన గజన్ఫర్
- చరిత్ర పునరావృతమైతే పాకిస్థాన్కు మంచిది కాదని హెచ్చరిక
- భారత్ తమకు మిత్రదేశమని, అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని విజ్ఞప్తి
-
ఛార్ ధామ్ యాత్ర... యూట్యూబర్లపై ఆంక్షలు
- చార్ధామ్ యాత్రకు కొత్త నిబంధనలు జారీ
- ఆలయ ప్రాంగణాల్లో యూట్యూబర్లు, వ్లాగర్లపై ఆంక్షలు
- గర్భగుడిలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలపై పూర్తి నిషేధం
- భక్తులు తమ ఫోన్లను లాకర్లలో డిపాజిట్ చేయాలని ఆదేశం
- ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర యాత్ర
-
బెంగాల్ పోరు: మమత ‘సర్జికల్ స్ట్రైక్’.. 74 మంది సిట్టింగ్లకు షాక్!
- పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
- భవానీపూర్ బదులు నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న దీదీ
- జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లిం అభ్యర్థులకు చోటు
- టికెట్లు దక్కని నేతల నుంచి అసమ్మతి, బీజేపీ వైపు చూపు
-
వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్
- ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ మృతి
- లరిజానీతో పాటు ఆయన కుమారుడు, అంగరక్షకులు కూడా మరణం
- ఆయన అమరుడయ్యారని ఇరాన్ భద్రతా మండలి ప్రకటన
-
ఆస్తుల వివాదం.. ఎన్సీఎల్ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ
- ఎన్సీఎల్ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ
- తాను ఎవరికీ బినామీని కాదని, స్వతంత్రంగానే ఉన్నానని వెల్లడి
- జగన్ వాదన ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని ఆరోపణ
- కుటుంబ ఒప్పందాన్ని రాజకీయం చేస్తున్నారన్న షర్మిల
-
తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
- ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
- హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో అతి భారీ వర్షాలకు అవకాశం
- గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్
- ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక
-
వీడ్కోలు సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్
- తాడిపత్రి మున్సిపల్ వీడ్కోలు సభలో భావోద్వేగానికి గురైన వైనం
- ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి
- 2027 నాటికి తాడిపత్రికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తానని హామీ
- తాను తప్పు చేస్తే చెప్పాలని, సరిదిద్దుకుంటానని వెల్లడి