అమిత్ షాతో భేటీ అయిన సీఎం రమేశ్
- పార్లమెంటులో అమిత్ షా కార్యాలయంలో కలిసిన సీఎం రమేశ్
- ఏపీ రాజకీయ పరిస్థితులు, జగన్ పాలనపై వివరించిన ఎంపీ
- 40 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం
మరోవైపు, ఏపీలో బలపడేందుకు బీజేపీ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖకు వచ్చినప్పుడు కూడా పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ ఇదే దిశగా మార్గ నిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని, లేనిపక్షంలో అవకాశాన్ని ఇతర పార్టీలు అందిపుచ్చుకుంటాయని మోదీ అన్నారు.