ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు
- గురువారం రెండు కీలక పదవులను భర్తీ చేసిన ఏపీ ప్రభుత్వం
- కేబినెట్ హోదాలో కొమ్మినేనికి పదవి
- రెండేళ్ల పాటు ప్రెస్ అకాడెమీ చైర్మన్ గా కొనసాగనున్న సీనియర్ జర్నలిస్టు
కేబినెట్ హోదాలో కొమ్మినేనిని ప్రెస్ అకాడెమీ చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో కొమ్మినేని రెందడేళ్ల పాట్లు కొనసాగనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. సీఎం జగన్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి టీవీలో కొమ్మినేని పనిచేస్తున్న సంగతి తెలిసిందే.