శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ లలిత్... రాత్రి గరుడ సేవకు హాజరుకానున్న వైనం
- తిరుమల చేరుకున్న సీజేఐ జస్టిస్ లలిత్
- ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, ఈవో
- ఈ రాత్రికి గరుడ సేవలో పాల్గొననున్న జస్టిస్ లలిత్
ప్రస్తుతం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన పున్నమి గరుడ సేవ శనివారం రాత్రి జరగనుంది. స్వామి వారి గరుడ సేవలో జస్టిస్ లలిత్ పాల్గొననున్నారు.