రేపల్లె అత్యాచార బాధితురాలిని ఒంగోలు తరలించిన పోలీసులు... పరామర్శించేందుకు టీడీపీ నేతల యత్నం
- రేపల్లె రైల్వే స్టేషన్ లో అత్యాచారం
- మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలింపు
- ప్రత్యేక అంబులెన్స్ లో తీసుకువచ్చిన అధికారులు
- టీడీపీ నేతలను గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు
కాగా, కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, ఇతర టీడీపీ నేతలు పరామర్శించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు టీడీపీ నేతలను రిమ్స్ మెయిన్ గేటు వద్దే అడ్డుకున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.