అమరరాజా సంస్థకు ఊరటనిచ్చిన ఏపీ హైకోర్టు
- అమరరాజా సంస్థకు కరకంబాడిలో భూమి కేటాయింపు
- అభివృద్ధి పనులు చేపట్టని సంస్థ
- భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ నిర్ణయం
- అమరరాజా సంస్థకు నోటీసులు
- హైకోర్టును ఆశ్రయించిన అమరరాజా యాజమాన్యం
దీనిపై కొంతకాలం కిందట రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అమరరాజా సంస్థకు నోటీసులు పంపారు. దీంతో అమరరాజా యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.... ఆయా భూముల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అమరరాజా సంస్థపై ఎలాంటి వేధింపులకు పాల్పడరాదని అధికారులకు స్పష్టం చేసింది.