రైలు మీద నుంచి వెళ్లినా చలించని యువతి.. తీరిగ్గా పట్టాలపైనే కూర్చుని ఫోన్ కాల్
- యువతి పైనుంచి వెళ్లిన గూడ్స్ రైలు
- ఎటువంటి గాయాలూ కాని వైనం
- ఆ తర్వాత తీరిగ్గా స్టేషన్ నుంచి బయటకు
- ట్విట్టర్లో షేర్ చేసిన ఐపీఎస్ అధికారి కాబ్రా
‘ఫోన్లో కబుర్లు చెప్పుకోవడం ఎంతో ముఖ్యం’’ అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. పట్టాల నుంచి నింపాదిగా స్టేషన్ లోకి వచ్చిన యువతి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీన్ని ఎవరో కానీ, చక్కగా వీడియో తీసి పది మందికి జాగ్రత్తలపై స్పృహ కలిగేలా చొరవ చూపారు. ‘అదృష్టంతో ఆమె శరీర భాగాలు ఏవీ రైలుకు తాకలేదు. లేదంటే ముక్కలయ్యేది’ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. ఆ యువతిని అరెస్ట్ చేయాలని కోరుతూ కొందరు ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేశారు