ఏపీలో తాజాగా 40 కరోనా కేసుల నమోదు
- గత 24 గంటల్లో 10,515 కరోనా పరీక్షలు
- అనంతపురం జిల్లాలో 15 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 55 మంది
- ఇంకా 429 మందికి చికిత్స
ఏపీలో ఇప్పటివరకు 23,19,407 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,248 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 429 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 14,730 మంది మరణించారు.
.