భారత్లో జపాన్ ప్రధాని.. భారీపెట్టుబడులు వచ్చినట్టే!
- రెండు రోజుల భారత పర్యటనకు కిషిదా
- 5 ట్రిలియన్ యెన్ల పెట్టుబడి ప్రణాళిక రాక?
- ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం
ఇదిలా ఉంటే..భారత్లో భారీ మొత్తంలో పెట్టుబడుల ప్రణాళికలతో జపాన్ ప్రధాని వచ్చినట్లుగా తెలుస్తోంది. భారత్లో ఏకంగా 5 ట్రిలియన్ యెన్(42 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడుల ప్రణాళికతో ఆయన ఢిల్లీ చేరుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది.