ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత.. భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు
- ప్రకటన చేసిన భారత దౌత్య కార్యాలయం
- భారతీయ విద్యార్థులు పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లాలి
- అందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామన్న ఎంబసీ
అలాగే, భారతీయ విద్యార్థులు పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. భారతీయ విద్యార్థులు ఈ ప్రత్యేక రైళ్లలో పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా హంగేరి, పోలాండ్, రోమానియా దేశాలకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి భారతీయ విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తారు.