వారికి ఉన్నతాధికారుల బెదిరింపులు తప్పడం లేదంటూ కేసీఆర్కు బండి సంజయ్ లేఖ
- జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయాలి
- వారి సర్వీసు క్రమబద్ధీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలి
- వారు కష్టపడి పనిచేస్తున్నారన్న బండి సంజయ్
ఈ మేరకు ఆయన కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. వారి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని, వారు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఉన్నతాధికారుల బెదిరింపులు తప్పడం లేదని అన్నారు.