చాలా రోజుల తర్వాత లక్షకు దిగువకు చేరిన రోజువారీ కరోనా కేసులు
- నిన్న దేశంలో 83,876 కరోనా కేసులు
- 895 మంది మృతి
- మొత్తం మృతుల సంఖ్య 5,02,874
- మొత్తం 169,63,80,755 డోసుల వ్యాక్సిన్ల వినియోగం
అలాగే, కరోనా వల్ల నిన్న 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 11,08,938 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 1,69,63,80,755 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.