దేశంలో మరింతగా తగ్గిన కరోనా కొత్త కేసులు.. తాజా వివరాలు
- నిన్న దేశంలో 1,49,394 కేసులు
- 1,072 మంది కరోనా వల్ల మృతి
- 14,35,569 యాక్టివ్ కేసులు
- మృతుల సంఖ్య మొత్తం 5,00,055
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 14,35,569 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. మృతుల సంఖ్య 5,00,055కు చేరుకుందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 168.47 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.