చంద్రబాబు కావాలనే ఓటీఎస్ పై విషప్రచారం చేస్తున్నారు: సజ్జల
- గృహనిర్మాణ శాఖపై సజ్జల వీడియో కాన్ఫరెన్స్
- పేదల మేలు కోసమే ఓటీఎస్ అని వెల్లడి
- రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపు లభిస్తుందన్న సజ్జల
- అపోహలు తొలగించాలని అధికారులకు స్పష్టీకరణ
ఓటీఎస్ ద్వారా గృహాల లబ్దిదారులకు మేలు జరుగుతుందని, రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపు దొరుకుతుందని వివరించారు. ఈ పథకం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని సజ్జల అధికారులకు నిర్దేశించారు.