రేపు భువనేశ్వర్ వెళుతున్న ఏపీ సీఎం జగన్
- భువనేశ్వర్ లో ఒడిశా సీఎంతో సమావేశం
- ఉభయ రాష్ట్రాలకు చెందిన అంశాలపై చర్చ
- ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించనున్న సీఎం జగన్
- చర్చించాల్సిన అంశాలపై నేడు అధికారులతో సమావేశం
ఈ నేపథ్యంలో ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై ఈ సాయంత్రం అధికారులతో సీఎం జగన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ అంశాలకు సంబంధించి అధికారులతో సుదీర్ఘ సమయం పాటు చర్చించారు.