దీక్ష చేస్తోన్న చంద్రబాబుకు సీపీఐ నారాయణ ఫోన్
- సంఘీభావం తెలిపిన నారాయణ
- చంద్రబాబుని నేరుగా కలవలేకపోతున్నానని వ్యాఖ్య
- ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శ
- ప్రజల కోసం కలిసి పని చేద్దామని పిలుపు
తాను వేరే పనుల్లో బిజీగా ఉండడంతో చంద్రబాబుని నేరుగా కలవలేకపోతున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. ప్రజల కోసం కలిసి పని చేద్దామని చెప్పారు. కాగా, టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆ ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.