ఎంపీ విజయసాయిరెడ్డి పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
- జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి పిటిషన్
- ఈడీ కేసులు మొదట విచారించాలన్న సీబీఐ కోర్టు
- హైకోర్టులో సవాల్ చేసిన విజయసాయి
- విజయసాయి వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు
అయితే, హైకోర్టు విజయసాయిరెడ్డి వాదనలను తోసిపుచ్చింది. ఈడీ కేసులే మొదట విచారించాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. అటు, జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది.