చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. ఒలింపిక్స్లో 4 దశాబ్దాల తర్వాత పతకం
- జర్మనీతో హోరాహోరీగా తలపడిన భారత్
- చివరి క్వార్టర్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత ఆటగాళ్లు
- దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు
అయితే, భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో జర్మనీకి మరో గోల్ దక్కకుండా జాగ్రత్తగా పడ్డారు. టోక్యోలో భారత జట్టు విజయం సాధించిన వెంటనే దేశంలో సంబరాలు మిన్నంటాయి. చారిత్రక విజయాన్ని అందించిన మన్ప్రీత్ సింగ్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు, ఓడిన జర్మనీ ఆటగాళ్లు మైదానంలోనే కుప్పకూలి విలపించగా, ఆనందంతో భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టారు.