ఈ నెల 24న అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ
- అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
- రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు చెల్లింపులు
- గ్రామ సచివాలయాల్లో వివరాల నమోదు
- ఈ నెల 6 నుంచి 12 వరకు అవకాశం
దీనిపై సీఐడీ విభాగం వివరణ ఇచ్చింది. అగ్రిగోల్డ్ బాధితులు తమ వివరాలను గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 6 నుంచి 12 వరకు వివరాల నమోదుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరిన్ని వివరాలకు 1800 4253 875 టోల్ ఫ్రీ నెంబరును సంప్రదించాలని పేర్కొంది.