ప్రశ్నిస్తే గ్రామస్థులపై లాఠీఛార్జ్ చేస్తారా?: దేవినేని ఉమ
- ఇళ్ల పట్టాలు వైసీపీ నాయకులకేనా?
- అనర్హులకు ఇచ్చారని ప్రశ్నిస్తే లాఠీఛార్జ్ చేస్తారా?
- అరాచకాలపై ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు
- మార్పుమొదలైంది తెలుసుకోండి వైఎస్ జగన్
'ఇళ్ల పట్టాలు వైసీపీ నాయకులకేనా? అనర్హులకు ఇచ్చారని ప్రశ్నిస్తే బొబ్బిలిలో గ్రామస్థులపై లాఠీఛార్జ్ చేస్తారా? నందివాడ తమిరిశ, జి.కొండూరు మునగపాడులోనూ గందరగోళం. శంకుస్థాపనల వద్ద పరాభవం. మీ ఏకపక్ష నిర్ణయాలు, అరాచకాలపై ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు. మార్పుమొదలైంది తెలుసుకోండి వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.