రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హతలేదు: ఉత్తమ్ కుమార్
- మరియమ్మ అనే ఎస్సీ మహిళ లాకప్ డెత్
- సీఎం వారం తర్వాత స్పందించారన్న ఉత్తమ్
- కాంగ్రెస్ నేతలు చెబితేనే స్పందించారని ఆరోపణ
- దళితులపై వేధింపులు పెరుగుతున్నాయని వెల్లడి
12 శాతం జనాభా ఉన్న మాదిగలకు మంత్రి పదవి లేదని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై వేధింపులు పెరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది దళితులేనని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ దళితుల గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు.