సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నా: కొరటాల శివ
- సంచలన ప్రకటన చేసిన దర్శకుడు కొరటాల
- తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని వెల్లడి
- మీడియా ద్వారా టచ్ లో ఉంటానని వివరణ
- అనుబంధం మారదని ఉద్ఘాటన
కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చిత్రీకరణ నిలిచిపోగా... ఈ చిత్రానికి మిగిలివున్న షూటింగ్ పార్ట్ ను జులైలో శరవేగంతో పూర్తిచేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు.