తమిళనాడు ఆలయాల్లో ఇకపై మహిళా పూజారులు!
- ఆలయాల్లో ఇప్పటివరకు పురుషులే పూజారులు
- ఆనవాయితీ మార్చనున్న తమిళనాడు సర్కారు
- మహిళా పూజారుల కోసం కోర్సులు
- హిందువులు ఎవరైనా పూజారులు కావొచ్చన్న మంత్రి పీకే శేఖర్ బాబు
దీనిపై రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు స్పందిస్తూ, హిందువులు ఎవరైనా పూజారులు కావొచ్చన్నప్పుడు మహిళలకూ ఆ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుమతి అనంతరం మహిళలకు పూజారి శిక్షణ అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు.