హ్యాకింగ్ కు గురైన సంగం డెయిరీ సర్వర్లు
- సర్వర్లను తమ అధీనంలోకి తీసుకోవడానికి పోలీసుల యత్నం
- రాష్ట్ర ప్రభుత్వం వెనకుండి కుట్ర చేస్తోందని ఆరోపణ
- సర్వర్లను తరలించే యత్నాలు జరుగుతున్నాయన్న యాజమాన్యం
డెయిరీలోకి ప్రైవేటు వ్యక్తులను నిలువరించిన రెండో రోజే సర్వర్లు హ్యాక్ అయ్యాయని... ఇది రాష్ట్ర ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్న కుట్ర అని యాజమాన్యం ఆరోపిస్తోంది. కోర్టు ఆర్డర్లు రాకముందే సర్వర్లను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెపుతోంది.