హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన కేంద్రానికి లేదు: కిషన్ రెడ్డి
- హైదరాబాదు యూటీ అంశాన్ని లోక్ సభలో లేవెనెత్తిన ఒవైసీ
- జమ్మూకశ్మీర్ తరహాలో హైదరాబాద్ ను కూడా యూటీ చేస్తారని వ్యాఖ్యలు
- ఒవైసీ వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి
- సమాధానం చెప్పేలోపు ఒవైసీ పారిపోయారని ఎద్దేవా
అంతకుముందు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో మాట్లాడుతూ, హైదరాబాద్ యూటీ అంశాన్ని లేవనెత్తారు. జమ్మూకశ్మీర్ అంశంపై ఒవైసీ మాట్లాడుతూ, హైదరాబాదును కూడా ఇదేవిధంగా యూటీ చేస్తారంటూ అనుమానం వెలిబుచ్చారు.