మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ప్రకటన
- ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు
- 579 స్థానాలు ఏకగ్రీవం అయినట్టు నిమ్మగడ్డ వెల్లడి
- 2,640 పంచాయతీలకు ఎన్నికలు జరుపుతున్నామని వివరణ
- 7,756 అభ్యర్థులు బరిలో ఉన్నారన్న ఎస్ఈసీ
అటు, రెండో విడతలో 539 పంచాయతీలు ఏకగ్రీవం కావడం తెలిసిందే. మూడో విడతలో అంతకుమించి ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలో ఈ నెల 21న జరిగే నాలుగో విడత పోలింగ్ తో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.