విగ్రహాల ధ్వంసం ఘటనల నేపథ్యంలోనే ప్రభుత్వం ఆలయాల పునర్నిర్మాణం అంటోంది: పవన్ కల్యాణ్
- గత 18 నెలలుగా ఏంచేస్తున్నారన్న పవన్
- ఆలయాలపై దాడుల పట్ల స్పందన
- ప్రభుత్వ వైఖరిపై స్పష్టత లేదని వ్యాఖ్యలు
- సీసీ కెమెరాల ఏర్పాటుపై నిలదీత
గత ప్రభుత్వం కూల్చిన ఆలయాలను మళ్లీ కడుతున్నామని చెబుతున్న సర్కారు గత 18 నెలలుగా ఏంచేస్తోందని పవన్ ప్రశ్నించారు. విగ్రహాల ధ్వంసం ఘటనల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం అంటోందని ఆరోపించారు.