అత్యవసర సేవలు, విపత్తు నిర్వహణ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
- క్యాంపు కార్యాలయంలో వర్చువల్ ప్రారంభోత్సవం
- పచ్చజెండా ఊపిన సీఎం జగన్
- 14 అత్యవసర వాహనాలు, 36 పోలీసు వాహనాలు ప్రారంభం
- కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ తదితరులు
కాగా, ఇవాళ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, బియ్యం కార్డులకు సంబంధించి సచివాలయాల్లో పెండింగులు లేకుండా చూడాలని చెప్పారు. నిర్దిష్ట గడువులోపల ఆయా పథకాలు లబ్దిదారులకు అందిస్తామని హామీ ఇచ్చిన మేరకు కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక, అమ్మఒడి పథకానికి అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధులై ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.