మేము అధికారంలోకి రాకుండా కేసీఆర్ కానీ, ఒవైసీ కానీ అడ్డుకోలేరు: కిషన్ రెడ్డి
- హైదరాబాద్ ప్రజలు బీజేపీని ఆశీర్వదించారు
- 2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం
- ఇద్దరూ కలసి బిర్యానీ తింటారు
తాము అధికారంలోకి రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఒవైసీ కానీ అడ్డుకోలేరని అన్నారు. హైదరాబాద్ మినీ తెలంగాణ అని... ఇక్కడి ఫలితాలు రాష్ట్రమంతా వస్తాయని చెప్పారు. కేసీఆర్, ఒవైసీ ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారని కిషన్ రెడ్డి అన్నారు. ఇద్దరూ కలిసి కేసీఆర్ నివాసంలో బిర్యానీ తింటారని ఎద్దేవా చేశారు.