పులివెందులలో చర్చి వద్ద నిలిపిన రెండు స్కూలు బస్సులు దగ్ధం
- పులివెందులలో కలకలం రేపిన అగ్నిప్రమాదం
- పూర్తిగా కాలిపోయిన స్కూలు బస్సులు
- మంటలు ఎలా వచ్చాయో తెలియడంలేదన్న యాజమాన్యం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలారోజులుగా బస్సులను తిప్పడంలేదని, నిలిపి ఉంచిన బస్సుల్లో మంటలు ఎలా వచ్చాయో తెలియడంలేదని స్కూలు యాజమాన్యం పేర్కొంది.