Andhra Pradesh: ఏపీలో పదాధికారులను నియమించిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

  • ఉపాధ్యక్షులుగా పదిమందిని, ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు నియామకం
  • ఉపాధ్యక్షుల్లో విష్ణుకుమార్ రాజు
  • ప్రధాన కార్యదర్శుల్లో అరకుకు చెందిన లోకుల గాంధీ
AP BJP Chief Somu veerraju appoints vice presidents and General Secretaries

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్రంలో బీజేపీ పదాధికారులను నియమించారు. ఈ మేరకు వారి పేర్లను ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా పదిమందిని, ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురిని, కార్యదర్శలుగా ఐదుగురిని, అధికార ప్రతినిధులుగా ఆరుగురిని నియమించారు.

ఉపాధ్యక్షులు: రేలంగి శ్రీదేవి (రాజమహేంద్రవరం), కాకు విజయలక్ష్మి (నెల్లూరు), మాలతీరావు (ఏలూరు), నిమ్మక జయరాజు (పార్వతీపురం), పైడి వేణుగోపాల్ (శ్రీకాకుళం), విష్ణుకుమార్ రాజు (విశాఖపట్టణం), ఆదినారాయణరెడ్డి (కడప), రావెల కిశోర్‌బాబు (గుంటూరు), పి.సురేందర్‌రెడ్డి (నెల్లూరు), చంద్రమౌళి (కర్నూలు)

ప్రధాన కార్యదర్శులు: పీవీఎన్ మాధవ్ (విశాఖపట్టణం), విష్ణువర్ధన్‌రెడ్డి (హిందూపురం), లోకుల గాంధీ (అరకు), సూర్యనారాయణరాజు (కాకినాడ), ఎన్.మధుకర్ (విజయవాడ)

కోశాధికారి, ప్రధాన కార్యాలయం ఇన్ ఛార్జ్: సత్యమూర్తి (విజయవాడ)

కార్యదర్శులు: ఎస్. ఉమామహేశ్వరి (శ్రీకాకుళం), కండ్రిక ఉమ (తిరుపతి), మట్టం శాంతికుమారి (అరకు), ఎ.కమల (నెల్లూరు), కె. చిరంజీవి రెడ్డి (అనంతపురం), పాతూరి నాగభూషణం (విజయవాడ), కె.నీలకంఠ (కర్నూలు), బి.శ్రీనివాస్ వర్మ (నర్సాపురం), ఎన్ రమేశ్ నాయుడు (రాజంపేట), ఎం.సుధాకర్ యాదవ్ (గుంటూరు)

  • Loading...

More Telugu News