రాష్ట్ర బీజేపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: ఎర్రబెల్లి
- కేంద్రం ఇచ్చింది రూ. 210 కోట్లే
- గతేడాది రూ. 11,725 కోట్లను పింఛన్ల కోసం కేటాయించాం: ఎర్రబెల్లి
- జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే విద్యుత్ ప్రమాదాలు: జగదీశ్రెడ్డి
మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.41 కోట్ల ఎకరాల్లో పంటలను సాగుచేసినట్టు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో మరో లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. 25 జిల్లాల్లోని 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.
ట్రాన్స్ ఫార్మర్లకు ఏబీ స్విచ్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు నిజం కాదని, విద్యుత్ స్తంభాలు ఎక్కేవారు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని మరో మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.