మూగజీవాలపై రఘురామ ప్రేమ!
- మూగజీవాలకు ఆహారం అందించిన నరసాపురం ఎంపీ
- ఆవుదూడలకు, శునకాలకు ఆహారం తినిపించిన వైనం
- వ్యవసాయక్షేత్రంలో సందడి చేసిన రఘురామకృష్ణరాజు
భద్రతా బలగాలతో కలిసి కెమెరా ముందు నిల్చున్నా అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా, ఆయన వ్యవసాయక్షేత్రంలో మూగజీవాలకు ఆహారం తినిపిస్తున్న ఫొటోలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆవు దూడలకు, కొన్ని శునకాలకు ఆయన ఎంతో ప్రేమగా ఆహారం అందించడం ఆ ఫొటోల్లో చూడొచ్చు.